అక్క‌డ‌ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు
క‌రోనా విజృంభిస్తున్న వేళ‌..త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా విధి నిర్వ‌హ‌ణ‌లో మృతిచెందిన వైద్య‌, ఆరోగ్య‌, పోలీస్‌, మున్సిప‌ల్ సిబ్బందికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో పాటుగా వారికి రూ.50ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారంతో పాటు కుటుంబంలో ఒకరిక…
అమెరికాను వేడుకొంటున్న హెచ్ 1బి వీసాదారులు
అమెరికాలో ఉన్న హెచ్‌ 1బీ వీసాదారులకు ఇప్పుడు ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. కోవిడ్‌-19 కారణంగా పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల వ్యాపారాలన్నీ దెబ్బతినటంతో విదేశీ టెక్‌ నిపుణులను వదిలించుకొనే పనిలో పడ్డాయి. దాంతో ఇండియా, చైనా దేశాల నుంచి హెచ్‌ 1బి వీసాలతో అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న వేలమంది టెక్‌ నిపుణుల…
మర్కజ్‌ బిల్డింగ్‌లో 24 మందికి కరోనా పాజిటివ్‌
ఢిల్లీలోని మర్కజ్‌ బిల్డింగ్‌లో ఉన్న వారిలో 24 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ప్రకటించారు. మర్కజ్‌ భవనం నుంచి 1,034 మందిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. వీరిలో 334 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా, మరో 700 మందిని క్వారంటైన్‌కు తరలించామని మంత్రి పేర…
జైనథ్‌ మండలంలో పెద్దపులి సంచారం
మండలంలోని నిరాల సమీపంలో మంగళవారం రాత్రి పెద్దపులి రోడ్డు దాటుతుండగా స్థానికుల కంట పడింది. దీంతో  ఫొటోలు తీశారు. మాంగూర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుజిగూడ గ్రామంలోని రాము అనే రైతు ఎడ్లను తీవ్రంగా గాయపర్చింది. గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో పెద్దపులి పార్డీ, రామాయి మధ్యలో ఉన్న సాత్నా…
అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
‘వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది... అందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఉమ్మడి మెదక్‌ జిల్లా అటవీశాఖ సీసీఎఫ్‌(ఛీప్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) శరవణన్‌ అన్నారు. బుధవారం రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో పద్మజారాణితో కలి…
నూతన క్రికెట్‌ సలహా కమిటీని నియమించిన బీసీసీఐ..
బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) నూతన క్రికెట్‌ సలహా కమిటీ(అడ్వైజరీ కమిటీ)ని నియమించిది. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని రూపొందించారు. వారిలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌, సులక్షణ నాయక్‌ ఉన్నారు. సంవత్సరం పాటు వారు ఈ విధుల్లో కొనసాగుతారు. కాగా, వీరు ముగ్గరూ గతంలో భారత క్రి…